News

LSG vs SRH: ఐపీఎల్ 2025లో లక్నో వర్సెస్ హైదరాబాద్ మధ్య పోరు. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో జట్టుకు ఈ మ్యాచ్ ...
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలోని మహిళలంతా మహిళాసంఘాల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు.
మళ్ళీ క్రమంగా కరోనా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కేసు నమోదు కావడంతో అంతా షాకవుతున్నారు.
భైరవం మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బెల్లకొండ శ్రీనివాస్.. డైరెక్టర్ విజయ్‌పై ప్రశంసలు ...
ఉక్రెయిన్ తెలిపిన వివరాల ప్రకారం, రష్యా డ్రోన్ దాడి అనంతరం కీవ్ ప్రాంతంలో పెద్దఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్‌ఫైటర్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో వైకాసి బ్రహ్మోత్సవాల సందర్భంగా వరదరాజ పేరు‍మాళ్ స్వామివారి బంగారు గుర్రం సేవ ఘనంగా నిర్వహించబడింది.
విశాఖపట్నంలో మే 23న ప్రగతి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 2000 పైగా పోస్టులు, 20కి పైగా కంపెనీలు పాల్గొంటాయి.
భారీ వర్షం కారణంగా తిరుచ్చిలోని సుబ్రమణ్యపురం, మన్నార్‌పురం, కరుమండపం మరియు జేకే నగర్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లు మరియు ఇళ్లు మునిగిపోయాయి.
హైదరాబాద్ మెటియోరోలాజికల్ సెంటర్ హెడ్ కె. నాగరత్న, తెలంగాణకు యెల్లో అలర్ట్ జారీ చేస్తూ, సౌత్‌ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్‌పై ఉన్న ఎగువ వాయు సైక్లోనిక్ సర్క్యులేషన్ కారణంగా రాబోయే ఆరు రోజులు హైదరాబాద్‌లో భారీ ...
తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభమైంది. గిరిజనులకు సాగు నీటి కోసం ఇందిర సౌర గిరి జల వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ...
సతీష్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో కిటికీల గ్లాసు రకాల గురించి వివరించారు. ఫ్లోట్ గ్లాస్, లామినేటెడ్ గ్లాస్, ...
చేపల కూరను ఎప్పుడూ నెమ్మదిగా తినాలి. కంగారుగా తింటే.. చేప ముల్లు అనుకోకుండా పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మరి అప్పుడు ఏం జరుగుతుంది? ముల్లు.. శరీరం లోపల గుచ్చుకొని, అక్కడే ఉండిపోతుందా? తెలుసుకుందా ...